TRINETHRAM NEWS

ఆగిఉన్న గూడ్స్ రైల్ బోగీ నుంచి భారీగా పొగలు.

భయాందోళనకు గురైన ప్రయాణికులు.

మంటలు చెలరేగడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు.