ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.

10న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్ : రానున్న ఆర్థిక సంవత్సరం కోసం రాష్ట్ర బడ్జెట్ సిద్దమవుతోంది. 2024-25 బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.ఈ నెల పదో తేదీన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది. కొత్త వార్షిక ప్రణాళిక కసరత్తు చివరి దశలో…

రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీఎస్‌ నుంచి టీజీగా మార్చేందుకు రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీఎస్‌ నుంచి టీజీగా మార్చేందుకు రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తదుపరి ప్రక్రియపై రవాణాశాఖ దృష్టి సారించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వివరిస్తూ కేంద్ర రవాణా శాఖకు సోమవారం లేఖ రాసినట్లు…

నన్ను ఎవరూ టచ్ చేయలేరు: KCR

మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సీఎం నన్ను, బీఆర్ఎస్ పార్టీని తిడుతున్నారు. నన్ను, నా పార్టీని టచ్ చేయడం రేవంత్ రెడ్డి వల్ల కాదు. రేవంత్ కంటే హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర మాది. పదేళ్లు రాష్ట్రాన్ని పదిలంగా…

జూరాల బృందావనం గార్డెన్ అభివృద్ధికి వినతిపత్రం అందజేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ఎంపీ రాములు గారితో కలిసి నేషనల్ టూరిజం సెక్రటరీ శ్రీమతి విద్యావతి గారికి గద్వాల నియోజకవర్గంలో నిర్మిస్తున్న జూరాల బృందావన్ గార్డెన్ అభివృద్దికి తొడ్పాటు అందించాలని…

తెలంగాణ భవన్ లో కేసిఆర్ అధ్యక్షతన KRMB అంశం పై కీలక సమావేశం

పాల్గొన్న కేటీఆర్, హరీష్ రావు, పార్టీ సీనియర్ నేతలు హాజరైన మహబూబ్ నగర్,ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పార్టీ ప్రజా ప్రతినిదులు ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు చలో నల్లగొండ భారీ బహిరంగ సభ. తెలంగాణ భవన్‌లో ముగిసిన…

మియాపూర్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌ సస్పెన్షన్‌

సీఐ ప్రేమ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేసిన సైబరాబాద్‌ సీపీ దురుసుగా ప్రవర్తించాడని సీపీకి ఫిర్యాదు చేసిన మహిళ మహిళ ఫిర్యాదుతో విచారణ జరిపిన సీపీ అవినాశ్‌ మహంతి విచారణ అనంతరం సీఐ ప్రేమ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేసిన సీపీ 

పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావుకు బెయిల్

పంజాగుట్ట ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడిని తప్పించిన కేసులో నిందితుడిగా ఉన్న దుర్గారావును నిన్న పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలీసులు ఆయన్ను నాంపల్లి…

అమీర్‌పేటలో భాజపా పల్లెకుపోదాం..అభియాన్‌ కార్యక్రమం

కార్యక్రమంలో పాల్గొన్న భాజపా రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన కిషన్‌రెడ్డి రంగారెడ్డి: గ్రామ బూత్‌స్థాయి కార్యకర్తలతో కిషన్‌రెడ్డి సమావేశం

3 నెలల తర్వాత తెలంగాణ భవన్‌కు కేసీఆర్

Trinethram News : తెలంగాణ ఎన్నికల తర్వాత తొలిసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ రావడంతో తెలంగాణ భవన్‌కు కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్…

Other Story

You cannot copy content of this page