ఘనంగా తుంబూరు దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు కొత్తగూడెం రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేనల్లుడు, ఖమ్మం క్యాంప్ కార్యాలయం ఇంచార్జి తుంబూరు దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు పాల్వంచలోని పొంగులేటి క్యాంప్ కార్యాలయం, నాగారం ఎస్సి కాలనీలో ఘనంగా నిర్వహించారు.…

కోర్టు కేసులలో నిందితులకు పడే శిక్షల శాతాన్ని పెంచేందుకు కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యతగా పనిచేయాలి : జిల్లా ఎస్పీ రితిరాజ్

Trinethram News : జోగులాంబగద్వాల ఫిబ్రవరి10:-ఆయా పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయి కోర్టు లలో ట్రయల్స్ నడుస్తున్న కేసులలో నిందితులకు పడే శిక్షల శాతాన్ని పెంచేందుకు కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యత తో పని చేస్తూ ఆయా కోర్టు…

నేషనల్ డిఫెన్స్ అకాడమీ గ్రూప్ C,ఉద్యోగాలకు నోటిఫికేషన్

Trinethram News : హైదరాబాద్:ఫిబ్రవరి 10నిరుద్యోగులకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ గుడ్‌న్యూస్ చెప్పింది. పదో తరగతి, ఇంటర్ అర్హతతో గ్రూప్-C ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు NDA అధికారిక పోర్టల్ nda.nic.in ను విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.…

వదంతులు నమ్మొద్దు-హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్

Trinethram News : చిన్నపిల్లలను అపహరించే ముఠా నగరంలో ప్రవేశించిందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని హనుమకొండ ఏసీపీ వెల్లడించారు. ఈ మేరకు ఏసీపీ కమిషనర్ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. పిల్లలను ఆపహరించేందుకు ఎలాంటి…

కొండగట్టు అంజన్న సన్నిధిలో బండి సంజయ్

Trinethram News : జగిత్యాల జిల్లా:ఫిబ్రవరి 10కరీంనగర్ జిల్లాఎంపీ బండి సంజయ్ శనివారం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అయన మాట్లాడుతూ నేటి నుండి ప్రజా హిత పాదయాత్ర ప్రారంభించ బోతున్నాం అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని…

ఆరు గ్యారంటీల అమలుకు 53,196 కోట్లు కేటాయింపు: ఆర్థిక శాఖమంత్రి భట్టి విక్రమార్క

Trinethram News : హైద‌రాబాద్: ఫిబ్రవరి 10నాసిర‌కం విత్త‌నాల‌ను, న‌కిలీ విత్త‌నాల‌ను అరిక‌ట్టేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని డిప్యూటీ ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. రైతుకు న‌ష్టం చేసే ఏ విత్త‌న వ్యాపారినీ కూడా త‌మ ప్ర‌భుత్వం ఉపేక్షించ‌ద‌…

వేములవాడ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నోటీస్

Trinethram News : రాజన్న జిల్లా:ఫిబ్రవరి 10వేములవాడ రాజన్న ఆలయం లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల తో పాటు సులబ్ కాంప్లెక్స్ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెను జయప్రదం చేయాలని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు సమ్మె నోటీసు…

ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికపై జగ్గారెడ్డినే అడగాలి: సీఎం రేవంత్‌

Trinethram News : హైదరాబాద్‌: గత ప్రభుత్వం మాదిరి తాము అబద్ధాల బడ్జెట్‌ ప్రవేశపెట్టలేదని, వాస్తవిక బడ్జెట్‌ ప్రవేశపెట్టామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు.. ”మేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ జరిపిస్తాం. విచారణ తర్వాతే చర్యలుంటాయి. మా ఎమ్మెల్యేలనే…

జోగుళాంబ ఆలయ సిబ్బందికి కొత్తగా వాకీ టాకీలు:ఈఓ పురంధర్ కుమార్

Trinethram News : అలంపూర్:- జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో పని చేసే సిబ్బంది ఇకపై సెల్ ఫోన్ వాడకుండా దేవస్థానం అందజేసిన వాకి టాకింగ్ ఉపయోగించాలని ఆలయ ఈఓ పురంధర్ కుమార్ శనివారం సూచించారు. దేవస్థానం అవసరాలు…

You cannot copy content of this page