రూ.4,369 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి Revanth Reddy శ్రీకారం చుట్టారు

కొడంగల్ నియోజకవర్గంపై వరాల జల్లు.. రూ.4,369 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి Revanth Reddy శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రిగా ఎంపికైన తరువాత మొట్టమొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చిన రేవంత్‌రెడ్డి కొడంగల్ నియోజకవర్గ రూపు రేఖలను పూర్తిగా మార్చేలా రూ.4,369 కోట్లతో చేపట్టనున్న…

యూనిట్స్ కరెంట్, రూ.500కే సిలిండర్: సీఎం.

సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వారం రోజుల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. అలాగే వారం రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామన్నారు. వచ్చేనెల 15వ…

సింగరేణి ఉద్యోగాలకు రేపు నోటిఫికేషన్

Trinethram News : హైదరాబాద్:ఫిబ్రవరి 21సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు, 168 ఇంటర్నల్ పోస్టులకు గురువారం నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్లు ఆ సంస్థ సీఅండ్ఎండీ ఎన్.బలరామ్ వెల్లడించారు. బుధవారం సచివాలయం లో డిప్యూటీ సీఎం ఉన్నత…

కవితకు సీబీఐ పిలుపు ?

Trinethram News : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు సీబీఐ పిలుపు వచ్చే వారం హాజరు కావాలని నోటీసులు ? ఈడీ విచారణకు హాజరు కాకండా సుప్రీంకోర్టులో ఊరట పొందిన కవిత ఈ సారి సీబీఐ నోటీసులు ఇవ్వడంతో హాజరవ్వాల్సిన పరిస్థితి.…

ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ విజేతలను సన్మానించిన డిజిపి రవిగుప్త

మహబూబాబాద్ జిల్లా నుండి బాంబుస్క్వాడ్ తరపున వెళ్ళి, విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించిన అంజయ్యకు అందిన సత్కారం..

సారలమ్మ దేవాలయం కన్నెపల్లిలో మొదలైన పూజలు

మరికొద్దిసేపట్లో కన్నేపల్లి నుండి సారలమ్మతో మేడారం బయలుదేరనున్న పూజారులు. సారలమ్మ దేవాలయంలో ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం రహస్య పూజలు ఇప్పటికే మేడారం పరిసరాల్లోకి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజు. భారీ బందోబస్త్ మధ్య సాగుతున్న పగిడిద్దరాజు, గోవిందరాజు యాత్ర మరికొద్ది సేపట్లో…

మేడారం లో జన సునామి

Trinethram News : ములుగు జిల్లా:ఫిబ్రవరి 21నాలుగు రోజులే కీలక మైనవి.మొదటిరోజైన నేడు కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపైకి చేరుతుంది. రాత్రి పూనుగొండ్ల నుంచి మేడారానికి చేరుకున్న పగిడిద్ద రాజు, కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెలపైకి చేరుకుంటారు. దీంతో మహాజాతర లాంఛనంగా…

నాంపల్లి హజ్‌ హౌస్‌లో పదవీ బాధ్యతలు చేపట్టిన సయ్యద్‌ అజ్మతుల్లా

Trinethram News : వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన సయ్యద్‌ అజ్మతుల్లా హుసేనీ నాంపల్లి హజ్‌ హౌస్‌లో పదవీ బాధ్యతలు చేపట్టిన సయ్యద్‌ అజ్మతుల్లా ప్రమాణ స్వీకారానికి హాజరైన డిప్యూటీ సీఎం Bhatti Vikramarka , ఎమ్మెల్యేలు వివేక్‌,…

జీవిత లక్ష్యాన్ని సాధించాలి… అవరోధాలను అధిగమించాలి:ఎస్పీ రితిరాజ్

Trinethram News : గద్వాల:-గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాల కో ఎడ్యుకేషన్ లో బుధవారం ప్రథమ సంవత్సరపు విద్యార్థులు ద్వితీయ సంవత్సరపు విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోగులాంబ గద్వాల జిల్లా ఇంటర్మీడియట్…

పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాజు

Trinethram News : గట్టు మండలం ( ఫిబ్రవరి 21): జోగులాంబ గద్వాల జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము గట్టులో అంగన్వాడీ టీచర్లకు పల్స్ పోలియో కార్యక్రమం మరియు ఎన్ డి డి ప్రోగ్రాం లో బుధవారం ఏర్పాటుచేసిన పల్స్ పోలియో…

You cannot copy content of this page