మరో రెండు గ్యారంటీల అమలు

from Telangana CMO మరో రెండు గ్యారంటీల అమలు 27 లేదా 29వ తేదీన ప్రారంభం గృహ జ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలకు ఏర్పాట్లు విధి విధానాలపై కేబినేట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష గృహ జ్యోతి, రూ.500లకు…

సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Trinethram News : తెలంగాణలో : ఈనెల 27 లేదా 29 నుంచి గృహలక్ష్మి, రూ. 500కే సిలిండర్ పథకాల అమలుకు ఏర్పాట్లు చేయాలని CM రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల లోపు…

సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న కిషన్‌రెడ్డి

ములుగులో గిరిజన వర్సిటీ తాత్కాలిక క్యాంపస్‌ ఏర్పాటు చేస్తాం: కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ కేంద్రీయ వర్సిటీ ఆధ్వర్యంలో గిరిజన వర్సిటీ ఉంటుందివర్సిటీలో ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇస్తాం మేడారం జాతరను జాతీయ పండగగా నిర్వహించాలని చాలా మంది అడుగుతున్నారు జాతీయ పండగ…

పలు ఉద్యోగ పరీక్షల ఫలితాల విడుదల

హైదరాబాద్‌: పలు ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసింది. వీటిలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, జూనియర్‌, సీనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులకు సంబంధించిన ఫలితాలు ఉన్నాయి. మొత్తం 12,186 మంది అభ్యర్థుల ర్యాంకులను ప్రకటించగా..…

సిద్దిపేట ప్రథమ స్థానంలో నిలవాలి:

Trinethram News : సిద్దిపేట నియోజకవర్గం పదిలో ప్రథమ స్థానం లో నిలవాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హై స్కూల్ లో కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు.హరీష్‌ రావు ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్… ఈ…

మేడారం జాతరలో ఎస్పీ నాగరాజు ప్లెక్సీలు

మల్లంపల్లి నుండి మేడారం వరకు, మణుగూరు నుండి మేడారం వరకు పెద్దసంఖ్యలో ప్లెక్సీలు ఏర్పాటు చేసిన నాగరాజుయువసేన సభ్యులు.. భక్తులకు పలుసూచనలు చేస్తూ ప్లెక్సీల ఏర్పాటు.. మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ ను ఆశిస్తు, బరిలో దిగేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న…

మిషన్ భగీరథ ప్రాజెక్టుపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు

వేసవి ప్రారంభమైన నేపథ్యంలో మంచినీటీ సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పెండింగ్ పనులతో పాటు పెండింగ్ బిల్లులపై అధికారులతో చర్చించనున్నారు. మిషన్ భగీరథపై అభియోగాలు రావడంతో ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.

ఇవాళ మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకొనున్న కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి

ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్ లో బయలుదేరి 12.30 గంటలకు మేడారం చేరుకానున్న కిషన్ రెడ్డి మధ్యాహ్నం1.00 గంటలకు మేడారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజాకార్యక్రమంలో పాల్గొననున్న కిషన్ రెడ్డి.

ఆ సమయంలో జాతర ప్రాంగణంలోని విద్యుత్తు దీపాలన్నీ ఆర్పేసి ఆకాశం నుంచి వెన్నెల వెలుగులు ప్రసరిస్తుండగా

మేడారం మహాజాతర మొదటిరోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో తోడ్కొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులనూ గద్దెలపై కొలువుదీర్చారు. ఆ సమయంలో…

గద్దెపైకి నేడే సమ్మక్క తల్లి రాక

Trinethram News : ములుగు జిల్లా:ఫిబ్రవరి 22డప్పు చప్పుళ్లు.. కోయల నృత్యాలు.. భక్తుల జయజయ ధ్వానాల నడుమ సారలమ్మ మేడారం గద్దెపైకి బుధవారం చేరుకుంది. ఫలితంగా మేడారం మహాజాతర లాంఛనంగా ప్రారంభమైంది. సారలమ్మను గద్దెకు తీసుకొచ్చే కార్యక్రమం బుధవారం ఉదయం ఆమె…

You cannot copy content of this page