గచ్చిబౌలి లోని రాడిసన్ హోటల్ లో పోలీసుల సోదాలు

భారీగా డ్రగ్స్ పట్టుకున్న గచ్చిబౌలి పోలీసులు.. బీజేపీ నేత కుమారుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అతని తోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిన్న రాత్రి హైదరాబాద్ రాడిసన్ పబ్‌లో డ్రగ్స్‌తో పట్టుబడ్డ శేరిలింగంపల్లి…

మెట్టుకాని గూడ శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం డివిజన్లోని మెట్కాన్గూడ లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో జరిగిన జాతర మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వారిని దర్శించుకుని…

అను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : శంభీపూర్ క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, కాలనీ వాసులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్ లను క్రమబద్ధీకరించాలని నిర్ణయం ప్రభుత్వ నిర్ణయంతో 20లక్షల మంది దిగువ, మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు…

జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకున్న

జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకున్న:- ◆ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ◆ఎమ్మెల్యే విజయుడు అలంపూర్ పట్టణ కేంద్రంలోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి,ఎమ్మెల్యే విజయుడు దర్శించుకున్నారు.ఆలయ చైర్మన్ చిన్న కృష్ణయ్య నాయుడు అర్చకులు…

హైదరాబాద్ వేదికగా 21వ బయో ఆసియా సదస్సు

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 26హైదరాబాద్ వేదికగా 21వ బయో ఆసియా సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల్లోని 100కి పైగా ప్రముఖ సైంటి స్టులు, విదేశీ డెలిగెట్స్ హాజరుకానున్నారు. జీవ వైద్య సాంకేతిక రంగంలో…

శ్రీరెడ్డి పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు

తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పోస్టింగ్స్ చేస్తుంది అని సైబర్ క్రైమ్ లో పిర్యాదు చేసిన వైఎస్ షర్మిల.

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల బరువు గణనీయంగా తగ్గనుంది

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల తయారీలో 90 GSM (గ్రామ్‌ పర్‌ స్క్వేర్‌ మీటర్‌) పేపర్‌కు బదులు 70 GSM పేపర్‌ వాడేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది..

తెలంగాణ గురుకుల టీజీటీ తుది ఫలితాలు విడుదల

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 26ఎంతో మంది అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూ స్తున్న తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో టిజిటి ఉ ద్యోగ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఆదివారం సాయంత్రం ఈ ఫలితాలను గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అధికారిక…

తెలంగాణలో 6 స్థానాలకుగాను బీజేపీ అభ్యర్థుల ఖరారు

తెలంగాణలో 6 స్థానాలకుగాను బీజేపీ అభ్యర్థుల ఖరారు సికింద్రాబాద్‌ – కిషన్‌ రెడ్డి కరీంనగర్‌ – బండి సంజయ్‌ నిజామాబాద్‌ – ధర్మపురి అర్వింద్ చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి భువనగిరి – బూర నర్సయ్య గౌడ్ ఖమ్మం –…

You cannot copy content of this page