భార్య మృతదేహాన్ని కావడి పై స్వగ్రామం తరలించిన భర్త

Trinethram News : విజయనగరం జిల్లా : జనవరి 17విజయనగరం జిల్లాలో బుధవారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భార్య మృతదేహాన్ని భర్త కొంతమేర బైక్ పై, మరి కొంత దూరం,కావడి తో స్వగ్రామానికి తరలించిన హృదయ విధార ఘటన అందరినీ కలిచివేస్తుంది.…

ఆ రెండు జాతీయ పార్టీలకు మహిళలే రథసారథులు!

ఆ రెండు జాతీయ పార్టీలకు మహిళలే రథసారథులు…! ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రుల కూతుళ్లే.. బీజేపీకి దగ్గుబాటి పురంధేశ్వరి, కాంగ్రెస్ కు షర్మిల బాధ్యతలు ఆ రెండు పార్టీలకు ఇద్దరూ తొలి మహిళా అధ్యక్షురాళ్లుగా రికార్డు ఆంధ్రప్రదేశ్ లో అరుదైన ఘట్టం

సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్క‌ర‌ణ పోస్టర్ విడుద‌ల‌ చేసిన మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎంపీ విజయసాయిరెడ్డి

సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్క‌ర‌ణ పోస్టర్ విడుద‌ల‌ చేసిన మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎంపీ విజయసాయిరెడ్డి 19 వ తేదీన జరగనున్న సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్క‌ర‌ణకు అందరూ ఆహ్వానితులే: ఎంపీ విజయసాయిరెడ్డి సామాజిక న్యాయ…

ఈసీ ఆదేశాలతో ఏపీలో పలువురు తహసీల్దార్లు బదిలీ

Trinethram News : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీలో పలువురు తహశీల్దార్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. జోన్-4 పరిధిలోని 21 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ సీసీఎన్ఏ కార్యాలయం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో బదిలీ అయిన…

కృష్ణా జిల్లా గుడివాడలో టెన్షన్ వాతావరణం

Trinethram News : రేపు గుడివాడలో పోటాపోటీగా వైసీపీ, టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు.. రేపు గుడివాడకి టీడీపీ అధినేత చంద్రబాబు .. రా కదలిరా సభలో పాల్గొననున్న చంద్రబాబు.. మరోవైపు యథావిథిగా కొడాలి నాని అధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి

మాదల గ్రామం లో ఆటో పాయింట్ దగ్గర వైకాపా నేతలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేశారు

Trinethram News : పల్నాడు జిల్లా. సత్తెనపల్లి. నియోజకవర్గం.ముప్పాళ్ల మండలంమాదల గ్రామం లో ఆటో పాయింట్ దగ్గర వైకాపా నేతలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేశారు దాడిలో పలువురు తెలుగుదేశం కార్యకర్తలు గాయపడ్డారు సంక్రాతి పండగ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన…

బొప్పన భవ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం

Trinethram News : కేసీనేని శివనాద్ (చిన్ని) తో కలిసి చంద్రబాబు నివాసానికి చేరుకున్న భవకుమార్.. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసి తదుపరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన భవ కుమార్ గద్దె రామ్మోహన్ పై పోటీ చేసి ఓడిపోవడం జరిగింది..…

కనీసం మనిషి చనిపోయిన తర్వాతైనా ప్రభుత్వం కనికరించకపోతే ఎలా?: చంద్రబాబు

Trinethram News : అమరావతి: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని చిట్టెంపాడుకు చెందిన మాదల గంగులు ఎదుర్కొన్న హృదయవిదారక సంఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.. గంగులు కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయానన్నారు. 5 కి.మీ. డోలీపై మోసుకొని…

పెళ్లకూరు మండలం గుర్రపుతోట గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం

Trinethram News : తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం గుర్రపుతోట గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంఅర్ధరాత్రి రెండు గంటల సమయంలో ప్రైవేటు బస్సు, కారు ఢీప్రమాదంలో బాపట్ల జిల్లా మార్టూరు సీఐ ఆక్కేశ్వరరావు కు తీవ్ర గాయాలుతిరుపతికి వెళుతుండగా బస్సు కారు…

ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం: మంత్రి మేరుగ

Trinethram News : విజయవాడ: ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈనెల 19వ తేదీన విగ్రహం ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు.. తుమ్మలపల్లి క్షేత్రయ్యవారి కళాక్షేత్రంలో డా.బీ.ఆర్‌ అంబేద్కర్ రాష్ట్రస్థాయి సమావేశం…

You cannot copy content of this page