సెంటినరీ బాపిస్ట్ సీయోను దేవాలయ నూతన కమిటీ ఎన్నిక 2024-2025

సెంటినరీ బాపిస్ట్ సీయోను దేవాలయ నూతన కమిటీ ఎన్నిక 2024-2025 Trinethram News : సంవత్సరంనకు నూతన కమిటీ: సెక్రెటరీ : జె. క్రిష్టఫర్, జాయింట్ సెక్రెటరీ : జి. ఎలీషా రావు, ట్రెజరర్ :ఏ. ప్రసన్న కుమార్, మరియు కార్యవర్గ…

ఈ నెల 31న ఏపీ కేబినెట్ భేటీ

Trinethram News : ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణమాఫీపై చర్చ రుణమాఫీ విధివిధానాలపై కేబినెట్ లో కీలక నిర్ణయం ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చే లోపు ఐఆర్ ఇచ్చే యోచనపై చర్చ వచ్చే ఎన్నికల మేనిఫెస్టో, డీఎస్సీ నోటిఫికేషన్… అసెంబ్లీ సమావేశాలు, జగనన్న…

బోరుబావిలో పడిన బాలిక

Trinethram News : కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం పెనుమత్స గ్రామంలో జరిగిన ఘటన… వెంటనే స్పందించిన అధికార యంత్రాంగం… తప్పిన ప్రాణాపాయం… మెరుగైన వైద్య పరీక్షలు కోసం 108 లో బాలికను జిల్లా ఆసుపత్రికి తరలింపు…. సంఘటనా స్థలాన్ని…

నేడు నెల్లూరు, పత్తికొండలో చంద్రబాబు పర్యటన

Trinethram News : అమరావతి:మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చందద్రబాబునాయుడు(Nara Chandara Babu Naidu) ఆదివారం నెల్లూరు, పత్తికొండలో పర్యటించనున్నారు.. కదలిరా.. బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. కాగా.. ఉరవకొండ నుంచి హెలికాప్టర్‌లో నెల్లూరుకు చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో…

రాజమండ్రి YCP MP అభ్యర్థిగా నటుడు సుమన్!

Trinethram News : రాజమండ్రి YCP MP అభ్యర్థిగా సినీ నటుడు సుమన్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే YCP అగ్రనేతలు ఆయనతో చర్చించినట్లు సమాచారం. ఇక్కడ MPగా పోటీచేసిన మార్గాని భరత్ రానున్న ఎన్నికల్లో MLAగా పోటీచేస్తున్నారు. గౌడ సామాజిక…

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం.. వారం రోజులుగా బుట్టాయిగూడెం, నల్లజర్ల, ద్వారకాతిరుమల, దెందులూరు మండలాల్లో పెద్దపులి సంచారం.. అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చిన రైతులు.. పాదముద్రల ఆధారంగా పెద్దపులి సంచరిస్తున్నట్లు గుర్తింపు.. ఆవులపై దాడి చేసిన పులి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…

ఆంధ్రలో బి ఆర్ ఎస్ పార్టీ ఖతం

ఆంధ్రలో బి ఆర్ ఎస్ పార్టీ ఖతం….జనసేనలోకి తోట చంద్రశేఖర్, వైసిపి లోకి రావెల కిషోర్ బాబు…!!?? త్వరలో పవన్ కళ్యాణ్ తో తోట భేటీ..!! గుంటూరు పశ్చిమ టిక్కెట్ ఆశిస్తున్న తోట చంద్రశేఖర్.. గుంటూరు స్వస్థలం కావడంతో పశ్చిమ నుంచి…

రాబోయే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు పట్టబోతోంది

బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంటా అంజిబాబు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత పుంజుకుంది….. గుంటూరు జిల్లాలో నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి బాపట్ల జిల్లా నుండి దాదాపు 100 కార్లతో ర్యాలీగా కార్యక్రమాన్ని విజయవంతం జరిపిన బాపట్ల…

ఏపీ బీజేపీ సంస్థాగత నియామకాలు ప్రకటించిన పురందేశ్వరి

ఏపీ బీజేపీ సంస్థాగత నియామకాలు ప్రకటించిన పురందేశ్వరి ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు సన్నాహాలు షురూ చేసిన రాష్ట్ర బీజేపీ 25 జిల్లాలను ఐదు క్లస్టర్లుగా విభజన ఐదు క్లస్టర్లకు ఇన్చార్జిలు, సహ ఇన్చార్జిల నియామకం 25 పార్లమెంటు నియోజకవర్గాలకు…

ఏ.పీ.ఈ.ఆర్.సి ఆధ్వర్యంలో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ

ఏ.పీ.ఈ.ఆర్.సి ఆధ్వర్యంలో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలిబాపట్ల డి ఈ జి ఆంజనేయులు ఏ.పీ.ఈ.ఆర్.సి ఆధ్వర్యంలో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. బాపట్ల డి ఈ జి ఆంజనేయులు ఈ సందర్భంగా…

You cannot copy content of this page