TRINETHRAM NEWS

ఈరోజు రేపల్లె నియోజకవర్గమైన రేపల్లె టౌన్ లో ప్రజా మరియు రైతు వ్యతిరేక చట్టమైన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ చట్టం 27/22ను వెంటనే రద్దు చేయాలి అని రేపల్లె న్యాయవాదుల సంఘం చేస్తున్న దీక్షకు తన మద్దతును ప్రకటించిన మాజీ కేంద్రమంత్రి వర్యులు గౌ|| శ్రీ జేడీ శీలం, కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు గంటా అంజిబాబు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు