TRINETHRAM NEWS

జమ్ముకశ్మీర్‌ పూంచ్‌ సెక్టార్‌లో ఆర్మీ వాహనంపై దాడి..

ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు జవాన్లు మృతి..

నెల రోజుల వ్యవధిలో రెండో దాడి..

దాడి వెనుక పాక్‌, చైనా హస్తమున్నట్లు అనుమానాలు
లద్దాఖ్‌ నుంచి ఆర్మీని..

వెనక్కి తీసుకొచ్చేలా భారత్‌పై ఒత్తిడికి కుట్ర..

పూంఛ్‌ అటవీ ప్రాంతంలో 30 మంది ఉగ్రవాదులు..