TRINETHRAM NEWS

Accused arrested in Praja Bhavan bomb threat case

Trinethram News : May 29, 2024,

హైదరాబాద్ ప్రజాభవన్‌‌కు నిన్న బాంబు బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్‌కు చెందిన శివరామకృష్ణ అనే వ్యక్తి మద్యం మత్తులో ఈ ఫోన్ కాల్ చేసి బెదిరించినట్టు గుర్తించారు.

శివరామకృష్ణను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు అతడిని విచారిస్తున్నారు. కాగా నిన్న బాంబు బెదిరింపు కాల్ రాగా పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Accused arrested in Praja Bhavan bomb threat case