TRINETHRAM NEWS

మధ్యప్రదేశ్‌లోని గుణాలో విషాదం

రాత్రి ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి.

ఈ మంటల్లో చిక్కుకుని 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు…