
Anant Ambani : త్రినేత్రం న్యూస్ : తన కేరళ పర్యటనలో భాగంగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తన ఉదారతను ప్రదర్శించారు.
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి, ఏనుగుల సంరక్షణకు ఆయన ₹18 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.
వీటిలో, గురువాయూర్ మరియు రాజరాజేశ్వరం ఆలయాలకు ఒక్కొక్కదానికి ₹3 కోట్లు, అలాగే రాజరాజేశ్వరం ఆలయంలోని శిథిలావస్థలో ఉన్న తూర్పు గోపురం పునర్నిర్మాణం కోసం ₹12 కోట్లు కేటాయించారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

