Rupla Naik : మాజీ మంత్రి హరీష్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన రూప్లా నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ మార్చ్ 06, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ కేతవత్ రుప్లా నాయక్ మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు ను మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా 16వ వార్డు కౌన్సిలర్ గా బి ఆర్ ఎస్ పార్టీ విజయం గురించి, మున్సిపల్ ఎన్నికలు జరిగిన విధానం , ప్రజల మద్దతు గురించి చర్చించడం జరిగింది. అనంతరం కౌన్సిలర్ కేతావత్ రుప్లా నాయక్ ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాధవరం నరసింహ రావు , సోములు, అలానే శ్రీధర్ రావు, చిట్టిపోలు శ్రీధర్ తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rupla Naik meet former minister Harish Rao.

You cannot copy content of this page

Scroll to Top