Trinethram News : లోనికి చొచ్చుకొని వెళ్లిన రైతులు, ఏఐకేఎంఎస్ నాయకులు, కార్యకర్తలు.. రైతులు పండించిన వరి ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోలు చేయాలని డిమాండ్.. మండలాల వారీగా సీసీఐ, ఐకెపి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏఐకేఎంఎస్ డిమాండ్.. రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ రైతులు, రైతు సంఘం నేతల నిరసన
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


