Trinethram News : రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. కేసు వివరాలను ఇవ్వాలని పోలీసులకు ఈడీ లేఖ.. 8 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగించిన డాక్టర్ నమ్రత.. దాదాపు 80 మంది పిల్లలను విక్రయించి రూ.25 కోట్లు వసూలు.. ఆ డబ్బును విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు అనుమానం
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


