TRINETHRAM NEWS

GSB Seva Mandal took Rs 400 crore insurance for Vinayaka Chavithi celebrations in Mumbai

Trinethram News : Mumbai : Aug 26, 2024,

ముంబైలో అత్యంత సంపన్న గణేష్ మండలిగా పేరుపొందిన GSB సేవా మండల్ రాబోయే వినాయక చవితి వేడుకల కోసం రికార్డు స్థాయిలో రూ.400.58 కోట్ల బీమా కవరేజిని తీసుకుంది. వేడుకల నిర్వహణ కోసం పనిచేసే కార్మికులందరికీ వ్యక్తిగత ప్రమాద బీమాతో పాటు బంగారం మరియు వెండి చోరీ, భూకంపం, అగ్ని ప్రమాదాలు వంటి అంశాలను ఈ పాలసీ కవర్ చేస్తుంది. ఈ గణపతిని సెప్టెంబర్ 5న ముంబైలోని కింగ్స్ సర్కిల్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

GSB Seva Mandal took Rs 400 crore insurance for Vinayaka Chavithi celebrations in Mumbai