కాసేపట్లో రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా కూటమి భారీ ర్యాలీ

TRINETHRAM NEWS

Trinethram News : ఢిల్లీ:

కాసేపట్లో రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా కూటమి భారీ ర్యాలీ..

‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో ఇండియా కూటమి మెగా ర్యాలీ..

రామ్‌లీలా మైదానానికి ఇండియా కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు..

ప్రతిపక్షాలు లక్ష్యంగా కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందంటూ నిరసన..

కేజ్రీవాల్‌ను జైలులో ఉంచిన ఫ్లెక్సీలు ఏర్పాటు

You cannot copy content of this page

Scroll to Top