రైలు ట్రాక్ వద్ద రెండు దుప్పులు మృతి

TRINETHRAM NEWS

Trinethram News : అన్నమయ్య జిల్లా:

నందలూరు మండలం నాగిరెడ్డి పల్లె సమీపంలోని రైలు ట్రాక్ వద్ద రెండు దుప్పులు మృతి..

దాహం తీర్చు కోవటానికి వచ్చిన దుప్పులను కుక్కలు వేటాడి ఉంటాయని భావిస్తున్న స్థానికులు..

అటవీ శాఖ అధికారుల అధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించిన పశుసంవర్ధక శాఖ వైద్యులు..

You cannot copy content of this page

Scroll to Top