WhatsApp Image 2024 03 03 at 09.51.01
పోలియో చుక్కలు వేయిద్దాం
పోలియో రహిత సమాజాన్ని స్థాపిద్దాం
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో పుష్పక్ అపార్ట్మెంట్స్ లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో సెంటర్ కార్యక్రమంలో పాల్గొని
చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ సురేష్ రెడ్డి. ప్రతిఒకరు 0-5 సంవత్సరాలలోపు
పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయించాలని సూచించారు
