సెప్టెంబర్ 20, 2026
TRINETHRAM NEWS
Minister Uttam

Minister Uttam : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ : రాష్ట్రంలోని రైస్‌ మిల్లర్ల సమస్యలకు ప్రభుత్వం సానుకూల పరిష్కారం చూపుతుందని సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. మిల్లర్లను ప్రత్యర్థులుగా కాకుండా ధాన్యం కొనుగోలు వ్యవస్థలో భాగస్వాములుగా చూస్తామని, రైతుల ప్రయోజనాలు, ప్రజాధన పరిరక్షణతో పాటు మిల్లింగ్‌ రంగాన్ని కాపాడడమే లక్ష్యమని తెలిపారు.

మిల్లర్లపై అనవసర భారం వేయాలనే ఆలోచన లేదని, కానీ ధాన్యం కొనుగోలు రుణాల వడ్డీ భారాన్ని విస్మరించలేమని పేర్కొన్నారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page