జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Fee Hike Shock

Fee Hike : త్రినేత్రం న్యూస్ : కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్టు ఫీజులను భారీగా పెంచింది.కొత్త ఛార్జీలు 2026 జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ముఖ్యాంశాలు :
సాధారణ పాస్‌పోర్టు (36 పేజీలు) ఫీజు ₹2,500
తత్కాల్ పాస్‌పోర్టు ఫీజు ₹5,000
60 పేజీల పాస్‌పోర్టు ఫీజులు కూడా పెంపు
పోగొట్టుకున్న/దెబ్బతిన్న పాస్‌పోర్టు రీ-ఇష్యూ ఫీజులు పెరిగాయి
8 ఏళ్లలోపు పిల్లలు,60 ఏళ్లు పైబడిన వారికి 10% రాయితీ
కొత్త ఫీజులు జులై 1 నుంచి దరఖాస్తు చేసుకొనే వారికి వర్తిస్తాయి.

ఈ సమాచారాన్ని పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేయాలనుకునే మీ కుటుంబ సభ్యులు,స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page