TRINETHRAM NEWS

Trinethram News : గర్భం దాల్చిన మహిళల కోసం భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి శాఖ ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (PMMVY) స్కీమ్ అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి, బిడ్డ పుట్టే వరకూ మూడు విడతలుగా రూ.11,000 ఆర్థిక సాయం చేసి, డీబీటీ ద్వారా మహిళ బ్యాంకు అకౌంట్ లోకి పంపిస్తారు. https://pmmvy.wcd.gov.in వెబ్ సైట్ దీనికి అప్లై చేసుకోవచ్చు